సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..కేంద్రం మరో వరం ప్రకటించింది. ఏకంగా ఏపీకి రూ 9,009 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి జగన్ అందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏపీలో వీటిని గ్రౌండ్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో ఏకంగా ఒకేసారి తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెల 28న ఈ పనులకు భూమిపూజ చేయాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/w5Mt2GK
https://ift.tt/6ya5DUH
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment