Thursday, 24 November 2022

వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న వైఎస్ జగన్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మరోసారి భారీగా నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 28వ తేదీన దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. దీని కోసం ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోన్నారు. ఖాతాల జాబితాలను సిద్ధం చేశారు. వైఎస్ జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GHSFjzR
https://ift.tt/uk50tiC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour