టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు చేతికి ఫోరెన్సిక్ నివేదిక చేరడంతో మరోమారు సిట్ అధికారులు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే కోర్టు నిందితులను పదేపదే కస్టడీకి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇక మరోవైపు బీఎల్ సంతోష్ విచారణకు హారుకావాలని ఈ మెయిల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Oz2o0Qs
https://ift.tt/6ya5DUH
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment