గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రచార హోరును పెంచాయి. అలాగే తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. తాజాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జట్టుకట్టాయి. శుక్రవారం ఈ రెండు పార్టీలు ముందస్తు పొత్తు ప్రకటించాయి. రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DyjXTch
https://ift.tt/2g7mrEM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment