న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు వెలువడ్డాయి. దీనికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో లింక్ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక్కరోజు ముందే పార్లమెంట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలు, బిల్లులు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. వ్యక్తిగత డేటా భద్రత, విద్యుత్ బిల్లులను ఈ శీతకాల సమావేశాల్లోనే అధికార పార్టీ సభలో ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Al4bnFp
https://ift.tt/2g7mrEM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment