Tuesday, 22 November 2022

ఉత్తరాంధ్రలో ట్విస్టులు-అప్రమత్తమైన పవన్-లోకేష్ కంటే ముందే రంగంలోకి నాదెండ్ల !

విశాఖ రాజధానితో వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఇక్కడ మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు గత మూడున్నరేళ్లుగా చేస్తున్న అక్రమాలపై ఆగ్రహంగా ఉన్న ఓ వర్గం ప్రజలు రాజధాని పేరుతో సాగుతున్న రాజకీయంపై మండిపడుతున్నారు. వీరి అసంతృప్తిని సొమ్ముచేసుకునేందుకు టీడీపీ దూకుడుగా ముందుకెళ్లలేకపోతోంది. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ogCzVlf
https://ift.tt/azqwZ80

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour