Saturday, 12 November 2022

ఏందయ్యా.. నీ రాద్ధాంతం.. ఏంది ఉపయోగం?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రుషికొండను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ రాద్ధాంతం చేయడం వల్ల గోరంత కూడా ఉపయోగం ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని, అందులో తప్పేం ఉందన్నారు. గతంలో కూడా ఇక్కడ భవనాలు ఉన్నాయని, విజయనగరం గుంకలాం వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9ETMFA6
https://ift.tt/K0UZdh5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour