పారిస్ విమానాశ్రయంలో 18 ఏళ్ల పాటు నివసించిన ఇరాన్ పౌరుడు మెహ్రాన్ కరీమీ నస్సీరి చనిపోయారు. ఒక దౌత్యపరమైన గొడవలో చిక్కుకున్న నస్సీరి 1988లో ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని రోయిస్సీ చార్లెస్ డి గాల్లి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎయిర్పోర్టులో ఒక చిన్న ప్రాంతాన్నే ఆవాసంగా చేసుకుని అక్కడే జీవించారు. ఆయన అనుభవం ఆధారంగా హాలీవుడ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FME4tR1
https://ift.tt/K0UZdh5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment