Saturday, 12 November 2022

వణికిన ఢిల్లీ- వారంలో రోజుల్లో రెండోసారి..!!

ఖాట్మండూ: నేపాల్‌లో పెను భూకంపం సంభవించింది. అధిక తీవ్రతతో భూకంపం సంభవించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్‌లోని న్యూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/E4XDSx0
https://ift.tt/K0UZdh5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour