ఖాట్మండూ: నేపాల్లో పెను భూకంపం సంభవించింది. అధిక తీవ్రతతో భూకంపం సంభవించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లోని న్యూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/E4XDSx0
https://ift.tt/K0UZdh5

No comments:
Post a Comment