Tuesday, 29 November 2022

గూండాలు, తాలిబన్ల పార్టీ! ఈ జన్మ ఎందుకు?: టీఆర్ఎస్, కేసీఆర్‌పై షర్మిల సంచలనం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె లోటస్ పాండ్ చేరుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని నిలదీశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hzMODfH
https://ift.tt/0wT6ogF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour