Saturday, 5 November 2022

సాధారణ ప్రయాణీకులతో రైల్లో వెంకయ్య - ఆ నాలుగు \"సి\" లు దురదృష్టం..!!

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. సాధారణ ప్రయాణీకులతో కలిసి రైళ్లో ప్రయాణం చేసారు. బాపట్ల జిల్లా వేటపాలెం లో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన విజయవాడ నుంచి పినాకినీ ఎక్స్ ప్రెస్ లో వెళ్లారు. సాధారణ పౌరుడిలా ప్రజల మద్య ప్రయాణించారు. చీరాలలో దిగి వేటాపాలెం వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rMSvfx2
https://ift.tt/gE36f8m

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour