Thursday, 10 November 2022

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డ్రామాలు తారస్థాయికి.: ఢిల్లీ లిక్కర్ స్కాంపై సజ్జల

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rdzBiWA
https://ift.tt/Bb6w0pS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour