Sunday, 20 November 2022

చంద్రబాబుపై సాయిరెడ్డి పోస్టులు - పదవుల నుంచి తప్పించండి: రఘురామ లేఖ..!!

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ లేఖ రాసారు. రాజ్యసభ ఛైర్మన్ కు రాసిన లేఖలో సాయిరెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా పలు కమిటీల్లో ఉన్న పదవుల నుంచి తప్పించాలని ఈ లేఖలో కోరారు. రాజకీయ ప్రత్యర్ధి పార్టీలకు వ్యతిరేకంగా నీచమైన భాషతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QyTwnaS
https://ift.tt/1K8MBSJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour