తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి, బిజెపి రాష్ట్ర నాయకులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని షామీర్పేట్ లో ఉన్న లియోనియా రిసార్ట్ లో తెలంగాణ బీజేపీ నేతల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు ప్రారంభమైన శిక్షణా కార్యక్రమం మూడు రోజుల పాటు సాగనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SFmk3uj
https://ift.tt/1K8MBSJ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment