Sunday, 20 November 2022

బీజేపీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి సంచలనం!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి, బిజెపి రాష్ట్ర నాయకులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని షామీర్పేట్ లో ఉన్న లియోనియా రిసార్ట్ లో తెలంగాణ బీజేపీ నేతల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు ప్రారంభమైన శిక్షణా కార్యక్రమం మూడు రోజుల పాటు సాగనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SFmk3uj
https://ift.tt/1K8MBSJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour