Sunday, 20 November 2022

భార్య అస్థికలు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఏపీలో షాకింగ్ కంప్లైంట్!!

మనకు విలువైన వస్తువులు ఏవైనా పోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా బంగారం, నగలు, నగదు, వాహనాలు వంటి వాటిని ఎవరైనా చోరీ చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, దొంగని పట్టుకొని తమ వస్తువులు తమకు ఇప్పించాలని కోరుతూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసుల వద్ద ఒక విచిత్రమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ioaJ4jQ
https://ift.tt/1K8MBSJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour