హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో పార్టీల ప్రచారహోరుతో మారుమోగిన మునుగోడు నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి వికార్ రాజ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచార సమయం ముగిసిందని తెలిపారు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AwUV8E0
https://ift.tt/3ZsKSYc
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment