Tuesday, 1 November 2022

మునుగోడు ఉపఎన్నికకు రెడీ: ప్రధాన ఎన్నికల అధికారి వార్నింగ్, భారీగా నగదు సీజ్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో పార్టీల ప్రచారహోరుతో మారుమోగిన మునుగోడు నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి వికార్ రాజ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచార సమయం ముగిసిందని తెలిపారు. ఇక ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AwUV8E0
https://ift.tt/3ZsKSYc

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour