ఏపీ సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ ముందస్తు ఎన్నికలపైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో టీడీపీ -జనసేన కలుస్తాయని తాము ముందు నుంచి చెబుతూ వచ్చామని గుర్తు చేసారు. ఇప్పుడు అదే జరిగిందని వ్యాఖ్యానించారు. వైసీపీ కాపు నేతల సమావేశంలో తాము పవన్ గురించే చర్చించామనేది సరి కాదన్నారు. కాపులకు తమ ప్రభుత్వంలో ఏం చేశామనేది చెప్పేందుకే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EOiTCIn
https://ift.tt/3ZsKSYc
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment