Monday, 31 October 2022

రైల్వే ట్రాక్ పై ఇనుపరాడ్ కట్టిన దుండగులు-శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

ఏపీలోని గుంటూరులో ఇవాళ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శబరి ఎక్స్ ప్రెస్ ఉదయం గుంటూరుకు వచ్చే ముందు నగరంలోని కంకరగుంట రైల్వే గేట్ వద్ద ట్రాక్ పై ఓ ఇనుపరాడ్డు అడ్డంగా కట్టిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో దాన్ని తొలగించడంలో పెను ప్రమాదం తప్పింది. గుంటూరులోని కంకరగుంట గేటు సమీపంలో రైల్వేట్రాక్ పై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZVBn42a
https://ift.tt/3ZsKSYc

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour