Sunday, 23 October 2022

DIWALI 2022: దీపకాంతుల్లో మెరిసిన అయోధ్య- గిన్నిస్​ రికార్డు..!!

పవిత్ర అయోధ్య నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అయోధ్యలో దీపావళి దీప కాంతులతో మెరిసిపోయింది. సరయు నది తీరంలో దీపోత్సవం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆరేళ్లుగా అయోధ్యలో దీపోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ సారి ప్రధాని మోదీ అయోధ్య కు రావటం..దీపోత్సవ్ కు హాజరు కావటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత పెరిగింది. సరయూ నది ఒడ్డున 22

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6oZi2BV
https://ift.tt/t1Ewfop

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour