వెలుగుల పండుగ దీపావళిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. అయితే టపాసులను కాల్చే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. దీపావళి పండుగనాడు టపాసులు కాల్చే విషయంలో అజాగ్రత్తగా ఉండి ఎంతోమంది గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఒక్కోసారి దీపావళి టపాసుల వల్ల కళ్ళు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gCWtzJL
https://ift.tt/t1Ewfop
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment