మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు లో జరుగుతోంది ధర్మ యుద్ధమే అని పేర్కొన్న బండి సంజయ్ ఆపదలో ఆదుకునే మొనగాడు కావాలో.. కెసిఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు కావాలో తేల్చుకోవాలని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1EXZV7N
https://ift.tt/t1Ewfop
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment