Thursday, 27 October 2022

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం - సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : నేడు ఢిల్లీకి..!!

తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ అంశం పైన టీఆర్ఎస్ నేరుగా బీజేపీకి అస్త్రాలను ఎక్కు పెడుతోంది. బీజేపీ కౌంటర్ ఎటాక్ తో నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం పైన విచారణ డిమాండ్ చేస్తోంది. అటు అభియోగాలు ఎదుర్కొంటున్న వారి రిమాండ్ రిపోర్టును కోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rsG2cq5
https://ift.tt/vFI8z0C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour