Thursday, 27 October 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు?: జడ్జీ ముందుకు నిందితులు, ఆధారాలేవీ?, రిమాండ్ తిరస్కరణ

హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికీ రిమాండ్ విధించాలని కోరారు. అయితే, రిమాండ్ కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని.. సరైన ఆధారాలు లేని కారణంగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎలాంటి ఆధారాలు, ఎమౌంట్ కూడా లేకపోవడంతో రిమాండ్ తిరస్కరించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dNrelg3
https://ift.tt/vFI8z0C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour