హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికీ రిమాండ్ విధించాలని కోరారు. అయితే, రిమాండ్ కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని.. సరైన ఆధారాలు లేని కారణంగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎలాంటి ఆధారాలు, ఎమౌంట్ కూడా లేకపోవడంతో రిమాండ్ తిరస్కరించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dNrelg3
https://ift.tt/vFI8z0C
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment