Thursday, 27 October 2022

మునుగోడు ఉపఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ రచ్చ; టీఆర్ఎస్ మైండ్‌గేమ్‌ తో డిఫెన్స్‌లో బీజేపీ

మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడటంతో పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో పెద్ద ఎత్తున తమ శ్రేణులను రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార టిఆర్ఎస్, కేంద్రంలోని అధికార బిజెపి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఇక ఈ సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/El4qk7i
https://ift.tt/k9L5dnv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour