Wednesday, 26 October 2022

కొనుగోళ్లు?: వంద కోట్లంటూ టీఆర్ఎస్! కేసీఆర్ చిల్లర రాజకీయాలంటూ బీజేపీ!!

హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీజేపీపై టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ ఆరోపణలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఎరగా చూపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/aFxT0pB
https://ift.tt/e4S9WCY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour