Tuesday, 25 October 2022

'షిరిడి సాయి' ఎలక్ట్రికల్ కంపెనీ వెనక ఉన్నదెవరు??

ఏపీలో 'షిరిడిసాయి' ఎలక్ట్రికల్ కంపెనీ వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని, ఆ కంపెనీ వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. అంత పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఆ కంపెనీకి ఉందా? అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ జిల్లా పైడిపాలెం దగ్గర శిరిడి సాయి కంపెనీ 7,200

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/m9eCKvz
https://ift.tt/e4S9WCY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour