Wednesday, 26 October 2022

కేసీఆర్ కొత్త డ్రామా: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై బండి సంజయ్ సవాల్

హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అని అన్నారు. టీఆర్ఎస్ కట్టు కథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు. బుధవారం రాత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. స్క్రీన్ ప్లే, డైరెక్టన్ అంతా ప్రగతిభవన్‌దేనని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OZaITXJ
https://ift.tt/e4S9WCY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour