Wednesday, 19 October 2022

ఏబీవీ కేసు నుంచి తప్పుకున్న న్యాయమూర్తి..!!

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావు తప్పుకొన్నారు. భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కేసు దాఖలు చేసారు. ముందు.. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని ఏబీవీ తరఫు న్యాయవాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/R12EL9V
https://ift.tt/NK0tBA5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour