మునుగోడు ఉప ఎన్నికల పోరు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకమైన ఎన్నిక కావడంతో జాతీయ పార్టీల దృష్టి కూడా మునుగోడు ఉప ఎన్నికపై ఉంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాముగా తయారైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి మునుగోడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VTbZ18f
https://ift.tt/NK0tBA5

No comments:
Post a Comment