Wednesday, 19 October 2022

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి.. టీఆర్ఎస్, బీజేపీలకు పాల్వాయి స్రవంతి సవాల్

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతుంది. మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడును పెంచాయి. ఇక ప్రచారంలో వెనుకబడిందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార వేగాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాటల తూటాలను పేలుస్తూ, మునుగోడు లో ప్రత్యర్థి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZFsJoE1
https://ift.tt/NK0tBA5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour