Tuesday, 25 October 2022

ఆలయం వద్ద కారు పేలుడు కేసు: ఐదుగురు నిందితులపై యూఏపీఏ, ఉగ్ర లింకులు

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులోని కొట్టై ఈశ్వరన్ దేవాలయం సమీపంలో ఆదివారం కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారులోనే వచ్చిన జమేషా ముబీన్ అనే వ్యక్తి మరణించాడు. అతను ప్రయాణిస్తున్న కారులో సిలిండర్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయంలో పేలుడుకు పాల్పడేందుకు వచ్చిన సమయంలోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9wiNVqv
https://ift.tt/GmyV6KW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour