Wednesday, 12 October 2022

నేడే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్; పాల్గొననున్న మంత్రి కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికల పోరు రంజుగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదు? తమ పార్టీని ఎందుకు గెలిపించాలో చెబుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HmQvzRW
https://ift.tt/B7akhyx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour