Thursday, 13 October 2022

ఏపీ-తెలంగాణ: రూ. 1082 కోట్లతో కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి, ప్రత్యేకతలెన్నో

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై రూ. 1082.56 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/f8l7NQU
https://ift.tt/uXso0ZG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour