Wednesday, 12 October 2022

చంద్రబాబు ఇక కేరాఫ్ విశాఖ : రాజధానికి కౌంటర్ స్ట్రాటజీ - కొత్త నినాదంతో పోరాటం...!!

విశాఖ కేంద్రంగా ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ మూడు రాజధానుల ద్వారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు దీనికి కౌంటర్ స్ట్రాటజీ అమలుకు సిద్దమయ్యారు. ఇందుకోసం విశాఖలోనే మకాం వేయనున్నారు. అక్కడి నుంచే కొత్త నినాదంతో పోరాటానికి సిద్దమయ్యారు. ఉత్తరాంధ్రలో కొద్ది రోజులుగా టీడీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DmuXkwf
https://ift.tt/B7akhyx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour