విశాఖ కేంద్రంగా ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ మూడు రాజధానుల ద్వారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు దీనికి కౌంటర్ స్ట్రాటజీ అమలుకు సిద్దమయ్యారు. ఇందుకోసం విశాఖలోనే మకాం వేయనున్నారు. అక్కడి నుంచే కొత్త నినాదంతో పోరాటానికి సిద్దమయ్యారు. ఉత్తరాంధ్రలో కొద్ది రోజులుగా టీడీపీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DmuXkwf
https://ift.tt/B7akhyx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment