Friday, 7 October 2022

భారత్ లో జాగ్రత్త - దాడులకు ఛాన్స్ : పౌరులకు అమెరికా హెచ్చరిక..!!

భారత్ లో తమ దేశ పౌరులు పర్యటించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అమెరికా తమ దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. నేరాలతో పాటుగా ఉగ్రవాద ముప్పు కారణంగా భారత్ లో పర్యటన వేళ మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. ప్రధానంగా జమ్ము కాశ్మీర్ ప్రాంతానికి మాత్రం వెళ్లవద్దని అమెరికా సూచించింది. భారత్ - పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DJvaCoq
https://ift.tt/OQa3KqW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour