Friday, 7 October 2022

టీనేజర్ల మధ్య గొడవ, భారత సంతతి విద్యార్థి మృతి.. ఎక్కడంటే...

విదేశీ గడ్డపై దారుణం జరిగింది.బర్త్‌డే పార్టీ సందర్భంగా టీనేజర్ల మధ్య తగాదా జరిగింది. భారత సంతతికి చెందిన ఓ టీనేజర్ చనిపోయాడు. ఈ ఘటన ఇజ్రాయెల్‌లో జరిగింది. కత్తితో పొడవడంతో మృతి చెందాడని శుక్రవారం స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. మృతుడిని యోల్ లెహింగేల్‌గా గుర్తించారు. ఈశాన్య భారత దేశానికి చెందిన అతడు ఏడాది క్రితమే తన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/C7Fv0uJ
https://ift.tt/OQa3KqW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour