Friday, 7 October 2022

మంత్రి ధర్మాన సంచలనం - పదవికి రాజీనామా : ఉద్యమంలోకి ఎంట్రీ..!!

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల వ్యవహారంలో భారీ ట్విస్టు ఇచ్చారు. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు మూడు రాజధానులు చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి మహా పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో ప్రవేశించనుంది. ఈ యాత్ర ప్రారంభం నుంచి వైసీపీ నేతలు మూడు రాజధానుల అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/giS2n9f
https://ift.tt/OQa3KqW

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour