Thursday, 6 October 2022

విశాఖ కేంద్రంగా వైసీపీ కొత్త స్కెచ్ - టార్గెట్ టీడీపీ..!!

వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఫిక్స్ చేయటానికి వైసీపీ అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. టార్గెట్ 175 అంటూ సీఎం జగన్ ఫిక్స్ చేసిన టార్గెట్ తో ఎక్కడికక్కడ వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమ - ఉత్తరాంధ్రలో టీడీపీకి ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరాంధ్ర లో ఇప్పుడు వైసీపీ కొత్త ప్లాన్ సిద్దం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/waxYvnM
https://ift.tt/q6Tj0Aw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour