Thursday, 6 October 2022

కేసీఆర్ లో జాతీయత - నిజాయితీ లేవు : ఉడత పులి అవ్వదు - టీడీపీ నేతల సంచలనం..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన పైన తెలుగు దేశం సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ జాతీయ పార్టీగా కొనసాగించాలని దసరా నాడు కేసీఆర్ ప్రకటన చేసారు. దీని పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన కోరగా ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/chJYpZK
https://ift.tt/q6Tj0Aw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour