తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల విజయ్ పైన సైబర్ క్రైం కింద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ మేరకు ఇప్పటికే విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు గత వారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందచేసారు. దీనికి సంబంధించి సీఐడీ కార్యాలయంలో విజయ్ విచారణకు హాజరవుతారా లేదా అనే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mrld3zX
https://ift.tt/q6Tj0Aw

No comments:
Post a Comment