Saturday, 29 October 2022

రేవంత్ ను పరుగులు పెట్టించిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క సారిగా పరుగులు తీసారు. ఆయన మాత్రమే కాదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా సెక్యూరిటీ సిబ్బందిని పరుగుల తీయించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 53వ రోజుకు చేరింది. అందులో భాగంగా జడ్చర్ల మండలం గొల్లపల్లి నుంచి యాత్ర ఆదివారం ఉదయం ప్రారభమైంది. రాహుల్ తో పాటుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EgT1s0m
https://ift.tt/tniUXec

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour