Sunday, 30 October 2022

కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి: నదిలో పడి 77 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 77 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వంద మందికిపైగా నదిలోనే ఉన్నట్లు సమాచారం. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కేబుల్ బ్రిడ్జిపైకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/M9nhuwJ
https://ift.tt/tniUXec

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour