Saturday, 29 October 2022

చంచల్ గూడ జైలుకు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు..!!

రాజకీయ సంచలనానికి కారణమైన ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులకు ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన సమయం నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పోలీసులు అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IB8UJFl
https://ift.tt/tniUXec

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour