Wednesday, 12 October 2022

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్: ప్రచారంలో నిరసన సెగ; అసలేం జరిగిందంటే!!

మునుగోడు ఉప ఎన్నికల పర్వం పీక్స్ కు చేరుకుంది. ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో రంగంలోకి దింపి, ప్రచారం నిర్వహిస్తోంది. ఇక మునుగోడులో కాషాయం జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్న కమలనాథులు సైతం ఇంటింటి ప్రచారాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Zhj6lx2
https://ift.tt/B7akhyx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour