Wednesday, 12 October 2022

ఐరాస వేదికగా భారత్ కీలక నిర్ణయం- ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమణలతో..!!

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి తటస్థ వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాలను తమ దేశంలో రష్యా విలీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఈ నిర్ణయాన్ని రష్యా ఉపసంహరించుకోవాలంటూ తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానం వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓటింగ్ కు 143 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. భారత్ తో సహా 35 దేశాలు దూరంగా నిలిచాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Qp5HeGC
https://ift.tt/B7akhyx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour