Wednesday, 12 October 2022

మునుగోడుపై చంద్రబాబు కీలక నిర్ణయం- హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా ఏపీకే టీడీపీ పరిమితం అయింది. తెలంగాణలో పార్టీ ఉన్నా..నామ్ కే వాస్తేగా మిగిలింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలనే నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు చంద్రబాబు కొత్త రాజకీయం మొదలు పెడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pCXEcrm
https://ift.tt/B7akhyx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour