టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా ఏపీకే టీడీపీ పరిమితం అయింది. తెలంగాణలో పార్టీ ఉన్నా..నామ్ కే వాస్తేగా మిగిలింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలనే నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు చంద్రబాబు కొత్త రాజకీయం మొదలు పెడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pCXEcrm
https://ift.tt/B7akhyx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment