Thursday, 6 October 2022

ఆ మందులు ఎగుమతే, ఇక్కడ వాడలే, మైడెన్ ఫార్మా ఉత్పత్తులపై కేంద్రం

మైడెన్ ఫార్మాకు సంబంధించి దగ్గు మందు ఉత్పత్తులతో గాంబియాలో ఇప్పటికే 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మందు దేశంలో.. ఇతర దేశాల్లో సరఫరా జరిగిందా..? వినియోగించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గాంబియా ఘటనకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడంతో మైడెన్ ఫార్మా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/go01H8T
https://ift.tt/q6Tj0Aw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour