మైడెన్ ఫార్మాకు సంబంధించి దగ్గు మందు ఉత్పత్తులతో గాంబియాలో ఇప్పటికే 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మందు దేశంలో.. ఇతర దేశాల్లో సరఫరా జరిగిందా..? వినియోగించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గాంబియా ఘటనకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడంతో మైడెన్ ఫార్మా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/go01H8T
https://ift.tt/q6Tj0Aw

No comments:
Post a Comment