Thursday, 27 October 2022

దేవరుప్పుల కస్తూర్బా స్కూల్ లో భోజనంలో బల్లి, 14మందికి అస్వస్థత, స్పందించిన మంత్రి ఎర్రబెల్లి!!

జనగామ జిల్లా దేవరుప్పుల లోని కస్తూర్బా పాఠశాలలో భోజనంలో బల్లి పడిన ఆహారం తిని 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ప్రస్తుతం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AKYcNUb
https://ift.tt/k9L5dnv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour