Saturday, 22 October 2022

మునుగోడులో గెలిచేదెవరో తేల్చిన షర్మిల : అన్న కాదు - నాన్నే నాకు..!!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేదెవరో జోస్యం చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్ అని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి పైన కాంగ్రస్ - బీజేపీ ఎందుకు మాట్లాడటం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/POXx3Ag
https://ift.tt/t1Ewfop

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour