Saturday, 22 October 2022

తెలంగాణలో రాహుల్ యాత్ర షురూ - పార్టీ పరిస్థితిపై ఆరా..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ గుడి బెల్లూరు వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు భారీ స్వాగత ఏర్పాట్లు చేసారు. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎర్మాసూర్ నుంచి మొదలైన రాహుల్ పాదయాత్ర కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XZLKFsp
https://ift.tt/t1Ewfop

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour